రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాటం
కెసిఆర్ అవినీతి సొమ్మును కక్కిస్తాం ఎన్నికలు ఎప్పుడు జరిగినా బిజెపిదే అధికారం తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పరిరక్షణ కోసం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా తాము సిద్ధమేనని స్పష్టం…
