కాళేశ్వరంతో తెలంగాణ సర్వనాశనం

కృష్ణా జలాలపై దమ్ముంటే చర్చకు రావాలి కెసిఆర్కు మంత్రి ఉత్తమ్ సవాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : కాళేశ్వరంతో తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం నాడు సచివాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 14 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం…
