ప్రతీ పైసా తెలంగాణ ప్రజల కోసమే..

పాలమూరును ఏడారి చేసింది బీఆర్ఎస్సే.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం రాబోయే నాలుగేళ్లూ.. రైతు పండుగలు చేస్తాం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వనపర్తి (మహబూబ నగర్) ప్రజాతంత్ర నవంబర్ 30 : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పైసా ప్రజల అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్…
