Tag Deputy Chief Minister Mallu Bhatti Vikramarka

ప్రతీ పైసా తెలంగాణ ప్రజల కోసమే..

పాలమూరును ఏడారి చేసింది బీఆర్ఎస్సే..  ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం రాబోయే నాలుగేళ్లూ.. రైతు పండుగలు చేస్తాం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వనపర్తి (మహబూబ న‌గర్) ప్రజాతంత్ర నవంబర్ 30 : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పైసా ప్రజల అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహబూబ్‌న‌గర్ జిల్లాలోని భూత్పూర్…