విదేశాలపై ఆధారపడడమే పెద్ద తప్పు

– అదే మనకు అతిపెద్ద శత్రువు – ట్రంప్ వీసా ఛార్జీల పెంపుపై ప్రధాని మోదీ పరోక్ష హెచ్చరిక గాంధీనగర్, సెప్టెంబర్ 20: హెచ్-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు లక్ష డాలర్ల దరఖాస్తు రుసుము విధించటంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విదేశాలపై ఆధారపడటమే అన్నింటికన్నా పెద్ద శత్రువని పేర్కొన్నారు. విదేశాలపై ఆధారపడొద్దని తాను…
