Tag Department on Odisha train accident

ఒడిషా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ చర్యలు

పలువురు అధికారులపై బదిలీ వేటు భువనేశ్వర్‌, ‌జూన్‌ 23 : ‌భారతదేశ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని  బహనాగ ప్రమాదం ఒకటి. ఈ నెల 2న బహనాగ బజార్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌సపంలో మూడు రైళ్లు ఢీకొన్న  విషయం తెలిసిందే. ఈ ఘటనలో 292 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. అయితే ఈ ప్రమాద…