Tag #Demonstrate excellent performance #Governor Shukhla #advice to Tenth students

పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించాలి

– టెన్త్ విద్యార్థులకు గవర్నర్ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఒక ప్రకటనలో తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా తమ జ్ఞానం, ప్రతిభను చూపించే మంచి అవకాశంగా భావించాలని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని…