Tag democracy

పంచాయితీ ఎన్నికలు ..!

స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గ ఉప ఎన్నికలో  విజయాన్ని సాధించిన తర్వాత పంచాయితీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వొస్తాయన్న ఉత్సాహం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి ఏర్పడినట్లుంది. అందుకే జూబ్లీ ఎన్నిక హడావిడి ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ముందుగా పంచాయితీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్‌పీటీసీ…

ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు- కాళోజీ

29. జనధర్మో విజయతే ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ [1] (సెప్టెంబరు 9,   1914 – నవంబరు 13, 2002) “కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న” గేయం లో కొన్ని భాగాలు. (“తెలంగాణ రక్షణల”  అమలు కోసం  ప్రాంతంలో ఉద్యమం  ప్రారంభమై,  “ప్రత్యేక తెలంగాణా పోరాటం“గా  రూపొంది  గత అయిదు నెలల నుండి సాగుతున్న ఉద్యమంలోని వివిధ సందర్భాలను ‘ప్రజాకవి‘ శ్రీ కాళోజి నారాయణరావుగారు జనధర్మ లో 1969లో ప్రచురించారు.)    ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు. ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు. ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని…

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్నికల కమిషన్

డా. యం. సురేష్ బాబు. 9989988912

“ఈ మొత్తం వ్యవహారం చిన్న స్థాయిలో కాకుండా, పెద్ద ఎత్తున జరిగిందని రాహుల్‌ గాంధీ ఆరోపణ . ఈ తొలగింపు పై ఎన్నికల సంఘం స్పందించకపోతే, అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే వారిని కాపాడుతున్నట్టు అవుతుంది. ఈసీ ఒక వారంలో తీసివేసిన వోటర్ల వివరాలు, వాటికి ఉపయోగించిన ఫోన్లు, ఓటీపీల సమాచారం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌…

ప్రజాస్వామ్యం లో నిరంకుశత్వం ..!

Tyranny in Democracy: Rising Concerns Over India’s Political System

ఎవ‌రైనా నేరం రుజువ‌య్యే వ‌ర‌కు అమాయ‌కుడే అనే సూత్రం, ఒక కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న ప్ర‌తి నిందితుడికి వ‌ర్తిస్తుంది. ప్రాసిక్యూష‌న్ ఎటువంటి సందేహాల‌కు తావులేని రీతిలో సాక్ష్యాల‌ను ప్ర‌వేశ‌పెట్టిన ప్పుడు మాత్ర‌మే నేరారోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్న వ్య‌క్తిని ప్రామాణిక చ‌ట్ట‌ప‌ర‌మైన విధానం ద్వారా శిక్షించ వొచ్చున‌ని పై సూత్రం స్ప‌ష్టం చేస్తున్న‌ది. సుల‌భ‌మైన రీతిలో చెప్పాలంటే ఒక వ్య‌క్తిపై…

రాజ్యాంగ నీతి తెలిసిన న్యాయమూర్తి

“న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవికి తమ అభ్యర్థిగా నామినేట్ చేయాలన్న ఇండియా కూటమి నిర్ణయం నిజంగా ప్రశంసనీయం. ప్రతి కోణం నుండి చూసినా, జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ రాజ్యాంగ పదవికి అత్యంత అర్హులు. నేటి రాజకీయంగా అల్లకల్లోలంగా ఉన్న వాతావరణంలో, జస్టిస్ సుదర్శన్ రెడ్డి వంటి…

ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు…

తాజాగా వోటర్ల తీరును చూస్తే మాత్రం మెజార్టీ వోటర్లు సిద్ధాంతపరమైన భావజాలం ఉప్పెనకు ఆకర్షితులు కాలేదనిపిస్తుంది.  బీజేపీ, లేదా ఇతర మతతత్వ పార్టీల ప్రనంగాలకు ఆయా వర్గాల ప్రజలు ప్రభావితం కాలేదని వివేచనతో వోట్లు వేశారనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాము నమ్మిన సిద్దాంతాలకు అనుగుణంగా వోట్లువేశారని,అంతేకాని మతతత్వ భావజాలం ప్రభావంతో వోట్లు వేయలేదని కొన్ని సర్వే…

దొరల తెలంగాణ..ప్రజల తెలంగాణకు మధ్యే ఎన్నికలు

దేశమే నా ఇల్లు..ప్రజల గుండెల్లోనే నాకు చోటు బీఆర్‌ఎస్‌, బిజెపి, ఎంఐఎం మూడు ఒకే కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చాక కులగణన రాష్ట్రం మొత్తం ఒకే కుటుంబం చేతుల్లోకి.. దొరల కోసం కాదు..ప్రజల కోసం తెలంగాణ ఇచ్చాం జగిత్యాల విజయభేరి సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : రాబోయే…

‌ప్రమాదంలో దేశ ప్రజాస్వామ్యం

రాష్ట్రాలను కూల్చడమే లక్ష్యంగా అరాచకం కెసిఆర్‌ ‌జాతీయ లక్ష్యానికి మా మద్ధతు కలసికట్టుగా పోరాడుదామని దిల్లీ, పంజాబ్‌, ‌కేరళ రాష్ట్రాల సిఎంలు, జాతీయ నేతల పిలుపు ఖమ్మం సభలో పాల్గొన్న నేతలు ఖమ్మం, ప్రజాతంత్ర నెట్‌వర్క్, ‌జనవరి 18 :అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్‌ ‌మాట్లాడుతూ…ఈ సభ దేశానికి దిక్సూచి, కేసీఆర్‌ ‌పోరాటానికి మద్దతు…

మునుగోడులో ప్రజాస్వామ్యం అపహాస్యం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 :‌మునుగోడులో ప్రజాస్వామ్యం అపహస్యం అయ్యేలా బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌ప్రవర్తిస్తున్నాయని కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. మద్యం, డబ్బులతో గెలవాలని బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మునుగోడులో బీజేపీ,  టీఆర్‌ఎస్‌ ‌పంచుతున్న డబ్బంతా ప్రజల నుంచి దోచుకున్నదేనని అన్నారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యం గలవారని.. బీజేపీ…

You cannot copy content of this page