Tag democracy

చరిత్ర: వర్తమాన వైఫల్యాలకు రక్షణకవచమా ..?

“చరిత్ర మన వర్తమాన, భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా ఉండాలి, అంతేకానీ చీకటిలో మనం తడబడిన ప్రతిసారీ నిందించే దెయ్యంలా ఉండకూడదు. స్వతంత్ర భారతదేశ  పోరాట యోధులు ఇప్పటికే వారి చరిత్రను రాసేశారు, అది మంచిదైనా చెడ్డదైనా వారి కలం సిరా ఎప్పుడో ఇంకిపోయింది. నేటి నాయకత్వం ఆ పాత పేజీలను చెరిపేయడం పైనే ఎందుకు అంతగా…

ప్రభుత్వంలో నిజాయితీ ఉంటే భయమెందుకు?

“ప్రముఖ ఉర్దూ కవి జియా జమీర్ రచించిన ఈ ద్విపద చరణం, నిర్ల క్ష్యంగా వ్యవహరించే అధికారం కింద నలిగిపోయే ఒక బాధితుడి గురించి వివరిస్తుంది. దీని అనువాదం, “ జరిగే ప్రతి తప్పును ఏ విధంగా భరించాలో తెలుసుకున్నాను. అధికారంతో నిండిన సువిశాల గదుల్లో నా వినతి బలంగా ఎప్పుడూ ఉండదు ”. సరిగ్గా…

ప్రజాస్వామ్య పరిరక్షణ కు వోటు వజ్రాయుధం

*బాధ్యతాయుత వోటింగ్ తోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ *తెలంగాణలో వోటర్లు 3.39 కోట్లకు చేరారు: సీఈవో సి. సుదర్శన్ రెడ్డి బాధ్యతతో, అవగాహనతో ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా నిలుస్తాయని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ…

ప్రజాస్వామ్యం – ప్రశ్నార్థకంలో భవిష్యత్తు

ఇరవై ఒకటవ శతాబ్దం రెండో దశాబ్దం చివరికి వచ్చేసరికి, ప్రజాస్వామ్యం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు “ప్రజల పాలన”గా కీర్తించబడిన ప్రజాస్వామ్య వ్యవస్థలు, నేడు అధికార కేంద్రీకరణ, అసహనం, నియంత్రణ రాజకీయాల మధ్య నలిగిపోతున్నాయి. 2025 నాటికి ఈ సంక్షోభం మరింత బహిరంగంగా బయటపడింది.   ప్రజల నిరసనలు – అసంతృప్తికి అద్దం ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రజలు…

నాలాంటివాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు

 “సాహిత్యం అంటే కేవలం అక్షరాలా కూర్పు కాదు, భావాలను ప్రభావితం చేసే, మనసును మార్చే, ఆలోచనలకు ప్రేరణనిచ్చే వాస్తవికకళ!” అని ఎవరి ఫేస్బుక్ గోడ మీదనో చదివినట్టు గుర్తు. అలాగే “దేశం కోసం మరణించే వాళ్ళు వీరులు, దేశాన్ని నిలబెట్టేది సాహిత్యం.” అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. ఎంత నిజం, సాహిత్యానికి ఎంత బలం వుందో కదా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్ముడు పోయిన మీడియా, రాజ్యం చేతిలో కీలుబొమ్మై ఆడుతున్నచోట నేడు సాహిత్యమే ఈ ఫాసిస్ట్ ప్రభుత్వపు కపటత్వాల్ని, రహస్యాల గుట్టువిప్పి చెప్తుంది. ప్రజల్ని అదెలా దోపిడీ…

నిర‌స‌న హ‌ద్దు దాటితే…

When Protest Crosses the Line

గోట్ ఇండియా టూర్‌లో భాగంగా  హైద‌రాబాద్‌ను సంద‌ర్శించిన ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీకి హైద‌రాబాద్ న‌గ‌రం అద్భుత ఆహ్వానం ప‌ల‌క‌డ‌మే కాదు, త‌న‌ ప‌ట్ల చూపిన అభిమానం పుల‌క‌రింప‌జేసి వుంటుంది. నిజానికి గోట్ ఇండియా టూర్‌లో భాగంగా మెస్సీ మ‌న‌దేశంలో మూడు రోజుల పాటు నాలుగు న‌గ‌రాల్లో ప‌ర్య‌టించాల్సివుంది. అవి వ‌రుస‌గా కోల్‌క‌తా, హైద‌రాబాద్‌,…

పంచాయితీ ఎన్నికలు ..!

స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గ ఉప ఎన్నికలో  విజయాన్ని సాధించిన తర్వాత పంచాయితీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వొస్తాయన్న ఉత్సాహం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి ఏర్పడినట్లుంది. అందుకే జూబ్లీ ఎన్నిక హడావిడి ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ముందుగా పంచాయితీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్‌పీటీసీ…

ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు- కాళోజీ

29. జనధర్మో విజయతే ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ [1] (సెప్టెంబరు 9,   1914 – నవంబరు 13, 2002) “కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న” గేయం లో కొన్ని భాగాలు. (“తెలంగాణ రక్షణల”  అమలు కోసం  ప్రాంతంలో ఉద్యమం  ప్రారంభమై,  “ప్రత్యేక తెలంగాణా పోరాటం“గా  రూపొంది  గత అయిదు నెలల నుండి సాగుతున్న ఉద్యమంలోని వివిధ సందర్భాలను ‘ప్రజాకవి‘ శ్రీ కాళోజి నారాయణరావుగారు జనధర్మ లో 1969లో ప్రచురించారు.)    ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు. ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు. ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని…

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్నికల కమిషన్

డా. యం. సురేష్ బాబు. 9989988912

“ఈ మొత్తం వ్యవహారం చిన్న స్థాయిలో కాకుండా, పెద్ద ఎత్తున జరిగిందని రాహుల్‌ గాంధీ ఆరోపణ . ఈ తొలగింపు పై ఎన్నికల సంఘం స్పందించకపోతే, అది ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే వారిని కాపాడుతున్నట్టు అవుతుంది. ఈసీ ఒక వారంలో తీసివేసిన వోటర్ల వివరాలు, వాటికి ఉపయోగించిన ఫోన్లు, ఓటీపీల సమాచారం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌…