మరింత పెరగనున్న విద్యుత్ డిమాండ్

– సరఫరాలో అవాంతరాలు లేకుండా జాగ్రత్త వహించాలి – గతేడాదితో పోల్చుకుంటే 14.05 శాతం పెరిగిన పీక్ డిమాండ్ – అధికారులతో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28: గతేడాదితో పోల్చుకుంటే ఈ వర్షాకాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్నదని, రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశమున్నందున…
