Tag #Delhi #Redfort #rtheft #daimond studded kalasham #value Rs.1crore

‌దిల్లీలోని ఎర్రకోటలో దొంగలు ప‌డ్డారు

– కోటి రూపాయల కలశం తస్కరణ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 6: ‌దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటలో దొంగలు పడ్డారు. ఏకంగా కోటి విలువ చేసే కలశాన్ని ఎత్తుకుపోయారు. ఈ ఘటన ఈ నెల 2వ తేదీన జరిగిందని పోలీసులు తెలిపారు. ఎర్రకోట పార్కులో నిర్వహించిన జైన మతపరమైన ఆచారం నుండి ఒక అమూల్యమైన కలశం మాయమైంది.…