Tag Delhi Rajendranagar Students Protest

దిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ప్రమాదంపై ‘సుప్రీమ్‌’లో విద్యార్థుల పిటిషన్‌

ఘటనపై రాహుల్‌, కిషన్‌ రెడ్డి, సిఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర సంతాపం దిల్లీ రాజేంద్రనగర్‌ యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసుపై యూపీఎస్సీ అభ్యర్థి అవినాశ్‌ దూబే సుప్రీమ్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రాథమిక హక్కులను కాపాడాలని అభ్యర్థిస్తూ సీజేఐకి దరఖాస్తు చేశారు. మున్సిపాలిటీ ఉదాసీనత కారణంగా ఓల్డ్‌ రాజేంద్రనగర్‌, ముఖర్జీనగర్‌ ప్రాంతాల్లో వర్షపు నీరు…