Tag Delhi Coaching centre incident

దిల్లీ కోచింగ్‌ ‌సెటంర్‌ ‌ఘటనపై రాజ్యసభలో ఛైర్మన్‌ ‌ధన్‌ఖడ్‌ ఆవేదన

అన్నిపక్షాలతో చర్చిస్తామని వెల్లడి న్యూదిల్లీ,జూలై 29:   దిల్లీలోని ఓ ఐఏఎస్‌ ‌కోచింగ్‌ ‌సెంటర్‌లో శనివారం జరిగిన దుర్ఘటనపై రాజ్యసభలో స్వల్ప సమయం చర్చకు వచ్చింది. సభ ఛైర్మన్‌, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ‌ధన్‌ఖడ్‌ ‌మాట్లాడుతూ కోచింగ్‌ ‌సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. ‘ఎప్పుడు న్యూస్‌ ‌పేపర్‌ ‌చదువుదామని తెరిచినా రెండు పేజీలు…