Tag #defector MLAs #meet #Assembly Speaker Prasad

స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌26:‌ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌తో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్‌ ‌గౌడ్‌లు శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌ ‌బాబు కూడా పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌నోటీసులకు ఇప్పటికే కాలే…