చనిపోయిన ఐదేళ్లకు డెత్ సర్టిఫికెట్ జారీ

~ శ్రీపాద నరేష్ మృతిని ధ్రువీకరించిన బహరేన్లోని ఇండియన్ ఎంబసీ – ఇపుడు శవాన్ని ఇండియాకు తరలించడం సాధ్యం కాదు – అంత్యక్రియలు అక్కడే నిర్వహించాలని ఎంబసీ సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: గల్ఫ్ దేశమైన బహరేన్లో చనిపోయిన తెలంగాణ వాసికి ఐదేళ్ల నాలుగు నెలల తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్)…
