తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిన కూతురు
– పోలీసుల దర్యాప్తులో అంగీకరించిన నిందితురాలు హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి25: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారానికి అడ్డుపడిందని తల్లిని ప్రియుడి సాయంతో కుమార్తె చంపేసింది. ఈ ఘటన నగరంలోని జవహర్నగర్ పరిధి కౌకూర్ భరత్నగర్లో జరిగింది. 10 నెలల క్రితం అంజు అనే మహిళ అదృశ్యమైంది. దీనిపై జవహర్నగర్ పీఎస్లో పెద్ద కుమార్తె ఫిర్యాదు చేసింది. కుటుంబ…
