Tag #Damodara #visited Drhuva Hospital #talks with patients families

బాధిత కుటుంబాలకు ఫోన్‌ నంబరు ఇచ్చిన దామోదర

ధ్రువ మాస్పిటల్‌లో క్షతగాత్రులకు పరామర్శ హైదరాబాద్‌, ప్రజాంత్ర, జూలై 1: పాశమైలారం దుర్ఘటనలో గాయపడి ధ్రువ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి, మంత్రులు శ్రీధర్‌బాబు, వివేక్‌తో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఈ క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రితోపాటు మంత్రి దామోదర మాట్లాడారు. బాధితుల కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాలను…