Tag cut by

బెల్టు షాపులతో మహిళల పుస్తెలు తెగుతున్నాయి

‌నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రజలను తాగుబోతులను చేస్తున్నాడని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని విమర్శించారు. చౌటుప్పల్‌ ‌మండలంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులను పంపి ప్రజలకు మద్యం తాగించే నీచమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ఈటల…