మొక్కలు పెంచే సంస్కృతిని ప్రోత్సహించాలి

– హరిత వాతావరణం ప్రోత్సహించడంలో భాగస్వాములు కావాలి – 20వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించిన మంత్రి తుమ్మల – ఐదు రోజులపాటు ఆల్ ఇండియా హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ షో హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 27 : ప్రతి ఇంటిలో మొక్కలు పెంచే సంస్కృతిని ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.…
