సీటీఎంఎస్ రిస్ట్ బ్యాండ్లు ప్రారంభం

– జాతరలో తప్పిపోయిన వారిని కనిపెట్టే సాధనం – చిన్నారులు, దివ్యాంగులకు భద్రత – ప్రారంభించిన డి.జి.పి శివధర్రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 24: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో భక్తుల వెంట వచ్చే చిన్న పిల్లలు, దివ్యాంగులు ఒకవేళ తప్పిపోతే వారి ఆచూకీని తక్షణమే…
