సీఎస్ఆర్ నిధులను ఖర్చుగా భావించొద్దు

– అది భవిష్యత్ తరాల కోసం పెట్టుబడి – విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి – విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుదాం – కార్పొరేట్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.…
