
– సెక్రటేరియట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్షా సమావేశం – హాజరైన భూపాలపల్లి ఎమ్మెల్యే జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూలై 26: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి, జెన్కో సీఎస్ఆర్ నిధులను విద్యాభివృద్ధి కోసం కేటాయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రాష్ట్ర మంత్రులను కోరారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర…
