Tag #CS Ramakrishnarao #meets CM #Assembly

సీఎంను కలిసిన సీఎస్‌ రామ‌కృష్ణారావు

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని శనివారం  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెలాఖ‌రున ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాల్సి ఉండ‌గా ఆయన సర్వీసును రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం మరో ఏడు నెలలు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈమేరకు సీఎంకు…