ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు

– భారీ వర్షం నేపథ్యంలో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7: జీహెచ్ ఎంసీ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షం నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ కమాండ్…
