నకిలీ విత్తనాలు సరఫరా చేస్తే కఠిన చర్యలు

పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి ఎరువులు, విత్తనాలు అందుబాటులో వున్నాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22 : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు (CS Ramakrishna Rao ) గురువారం జిల్లా కలెక్టర్లతో…
