లక్ష్యానికి అనుగుణంగా పని చేయకపోతే ఏఈవోలపై చర్యలు
అంతర్జాతీయ డిమాండ్ ఉన్న పంట ఆయిల్ పామ్ సాగు సాగుకు సిద్ధిపేట జిల్లా లాభదాయకం టెలీ కాన్ఫరెన్స్లో మంత్రి హరీష్రావు సిద్ధిపేట, మే 14(ప్రజాతంత్ర బ్యూరో) : క్ష్యానికి అనుగుణంగా వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) పని చేయకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు సుతిమెత్తగా హెచ్చరించారు. ఆయిల్ పామ్ సాగుకు సిద్ధిపేట…
