Tag #Criticism #without doing #anything #BRS Srinivas goud

చేసిందేమీ లేకే విమర్శలు

– మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికి, చేయడానికి ఏమీ లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు తరిమికొడుతున్నారని తెలిపారు. తాను చనిపోయే పరిస్థితి వచ్చిందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని, మున్సిపల్ ఎన్నిలకు ముందు డ్రామాలు చేస్తున్నారని…