Tag criticism

కాంగ్రెస్‌ ‌పార్టీ అంటేనే రైతు విరోధి

ఈసీకి ఫిర్యాదుతో మరోసారి రుజువైంది ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు ఇంటింటికీ మంచినీళ్లు నిలిపేయాలని ఫిర్యాదు చేస్తారేమో!! 24 గంటల కరెంటు కూడా ఆపేయమంటారేమో? కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ‌తీవ్ర విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర.అక్టోబర్‌26: ‌మంత్రి కే తారక రామారావు కాంగ్రెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు నిలిపివేయాలని కాంగ్రెస్‌ ‌పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడంపై కేటీఆర్‌…

విమర్శా విశేషం…

సైద్ధాంతిక విశ్లేషణతో సాగిన విమర్శకు సప్రమాణత చేకూరుతుంది. పరిశోధనాత్మకతతో కూడుకున్న విశ్లేషణ భవిష్యత్తుకు దారి దీపమవుతుంది. సాహిత్య సాంస్కృతిక చారిత్రక భాషా కళారంగాలలో తెలంగాణ వ్యాప్తంగా జరిగిన కృషి విస్మరణకు గురై సముచిత స్థానాన్ని పొందలేదన్నది వాస్తవం. పరిశోధనాత్మకత, ప్రామాణికత కలిగిన 20 వ్యాసాలతో తెలంగాణ అస్తిత్వ సృజన.. ఇతర వ్యాసాలు అన్న పేరుతో డా.ఎన్‌.…

రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్‌ ‌తమిళి సై మరో మారు విమర్శ

ప్రోటోకాల్‌ ‌పాటించడంలో మార్పు రాలేదన్న గవర్నర్‌ ‌వరదలను రాజకీయం చేయదల్చుకోలేదని వెల్లడి ముర్ముకు పదవి మహిళలకు దక్కిన గౌరవమని వెల్లడి న్యూ దిల్లీ, జూలై 25 : తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మధ్య కోల్డ్ ‌వార్‌ ‌కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ విషయం బహిర్గతమైంది. దిల్లీ వేదికగా గవర్నర్‌ ‌తమిళిసై..తెలంగాణ…