రైతుల విజయాలపై ప్రదర్శనలు రూపొందించాలి

– ‘రైతు నేస్తం’లో అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం – రైతులతో ముఖాముఖి ముచ్చటించిన మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో రైతుల అవసరాల మేరకు అంశాలను ముందుగానే నిర్ణయించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. నిర్ణయించిన అంశాలకనుగుణంగా రైతుల అనుభవాలు, విజయ…
