ఉస్మానియాలో మృతి చెందిన వారికి కోవిడ్

ఇద్దరు జూనియర్ డాక్టర్లకూ పాజిటివ్… పరీక్షల్లో గుర్తించిన వైద్యులు చనిపోయిన వ్యక్తికి అనేక రోగాలున్నాయి : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : దాదాపు మూడేళ్లు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టిన కొరోనా వైరస్ మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. దేశంతోపాటు రాష్ట్రంలోనూ మళ్లీ కోవిడ్ కలవరం రేపుతుంది.…
