దేశం, ధర్మం రెండు కళ్ల వంటివి

– జాగ్రత్తగా కాపాడుకోవాలి – కష్టాలను జయించినవారికే విజయం దక్కుతుంది – శృంగేరి పీఠం ఉత్తరాధికారి జగద్గురు విదుశేఖర భారతి మహాస్వామి న్యూదిల్లీ, నవంబర్ 25: దేశం, ధర్మం భారతీయ సమాజానికి రెండు కళ్ల వంటివని.. ఈ రెండిరటినీ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని దక్షిణామ్నాయ శృంగేరి పీఠం ఉత్తరాధికారి జగద్గురు విదుశేఖర…
