Tag country

‌ప్రమాదంలో దేశ ప్రజాస్వామ్యం

రాష్ట్రాలను కూల్చడమే లక్ష్యంగా అరాచకం కెసిఆర్‌ ‌జాతీయ లక్ష్యానికి మా మద్ధతు కలసికట్టుగా పోరాడుదామని దిల్లీ, పంజాబ్‌, ‌కేరళ రాష్ట్రాల సిఎంలు, జాతీయ నేతల పిలుపు ఖమ్మం సభలో పాల్గొన్న నేతలు ఖమ్మం, ప్రజాతంత్ర నెట్‌వర్క్, ‌జనవరి 18 :అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్‌ ‌మాట్లాడుతూ…ఈ సభ దేశానికి దిక్సూచి, కేసీఆర్‌ ‌పోరాటానికి మద్దతు…

దేశంలో క్రమంగా పెరుగుతున్న కొరోనా కేసులు

కొత్తగా 19,893 మందికి పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, ఆగస్ట్ 4 : ‌దేశవ్యాప్తంగా కొరోనా రోజువారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దీంతో భారతదేశంలో కొరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. అధికంగా రికార్డు సంఖ్యలో పాజిటివిటీ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 19 వేల 893 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ…