కౌన్సిల్లో బీఏసీ సమావేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 30: తెలంగాణ శాసన మండలి చైైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన తన చాంబర్లో బిజినెస్ అడ్వైజరి కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూధనాచారి, చీఫ్ విప్…
