సీసీఐకి మాత్రమే పత్తిని అమ్ముకోవాలి

– రైతులకు అండగా ఉంటాం – కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్ హామీ న్యూదిల్లీ, అక్టోబర్ 7: పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి భరోసా కల్పించారు. అన్నదాతలు తక్కువ ధరకు పత్తిని బయట అమ్మవద్దని, ఆలస్యమైనా సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తుందంటూ ఆ సంస్థకే పత్తి…
