కాళేశ్వరంలో అవినీతి ముమ్మాటికీ నిజం

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధారాలతో సహా బయటపెట్టగానే బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. బండి సంజయ్పై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. కాళేశ్వరం…
