దేశంలో మళ్లీ పెరుగుతున్న కొరోనా
నాలుగు వేలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య ప్రియాంకకూ కొరోనా పాజిటివ్ న్యూ దిల్లీ, జూన్ 3 : దేశంలో కొరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 4,041 కొత్త కేసులు నమోదు అయినట్లు బులిటెన్ కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ వెల్లడించింది. గురువారం నాటి కేసులతో పోలిస్తే శుక్రవారం అదనంగా పదిహేను వందలకు…
