చదివే సమాజమే ముందుకు సాగుతుంది

“రోజుకు కనీసం 30 నిమిషాలు పుస్తకాలు చదవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజులో కొన్ని గంటలు మొబైల్కు దూరంగా ఉండాలి. వ్యాయామం, యోగా ద్వారా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాజిటివ్ పుస్తకాలు చదవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గ్రంథాలయ సందర్శన నిశ్శబ్ద వాతావరణంలో చదవడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది.” చదివే సమాజమే ముందుకు సాగుతుంది…
