బస్సు ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి

– మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం – ఏపీ అధికారులతో మాట్లాడి సహాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం – ఘటనాస్థలికి వెళ్లాలని గద్వాల్ కలెక్టర్, ఎస్పీ, జెన్కో సీఎండీలకు ఆదేశాలు – కంట్రోల్ రూంలు, హెల్ప్ డెస్క్ల ఏర్పాటు – ప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి దిగ్భ్రాంతి కర్నూలు, అక్టోబర్ 24: కర్నూలు జిల్లా…
