పార్లమెంటులో కొనసాగిన బహిష్కరణల పర్వం

తాజాగా మరో 49 మంది ఎంపిలపై వేటు 141కు చేరిన బహిష్కృత ఎంపిల సంఖ్య గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా మాక్ పార్లమెంట్తో ప్రభుత్వాన్ని నిలదీసిన సభ్యులు మండిపడ్డ రాజ్యసభ ఛైర్మన్ ధన్కడ్ న్యూ దిల్లీ, డిసెంబర్ 19 : పార్లమెంట్లో బహిష్కరణల పర్వం కొనసాగింది. మంగళవారం మరికొంత మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు.…
