ఉచిత చేప పిల్లల పంపిణీ కొనసాగిస్తాం

– పెండింగ్ బకాయిల చెల్లింపునకు కృషి – విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలుపై ఆలోచన – ఇంటిగ్రేటెడ్ మార్కెట్తో ఆన్లైన్ ద్వారా చేపల పంపిణీ – రూ.కోటి 34 లక్షల బీమా క్లియర్ చేశాం – పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: రాష్ట్రంలోని 26 వేల చెరువులు,…
