పదేళ్లుగా ప్రమాదంలో రాజ్యాంగ విలువలు

రాజ్యాంగం మార్చాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్ర •విమర్శకులను సైతం నెహ్రూ ప్రోత్సహించేవారు : పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ •అధికారంలో ఉన్నవాళ్లే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు : సామాజిక కార్యకర్త ఖలీదా పర్వీన్ ఖైరతాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23 : గత పదేళ్లుగా మన ప్రాథమిక రాజ్యాంగ విలువలు కూడా ప్రమాదంలో పడ్డాయని పౌర…
