రాజ్యాంగ వారసత్వాన్ని ఎవరు కాపాడతారు?

“నీతిబద్ధమైన రాజకీయాల యుగం గతించింది. ఇప్పుడు మనం కపట నటన యుగంలో ఉన్నాం.దేశభక్తులన్న వాళ్లు నిజాయితీని విడిచి చతురత అలవరచుకున్నారు. ఇక మనమో మనమో తెలివి తెచ్చుకొని వాళ్లును నమ్మడం మానివేశాం’’ అని కౌపర్” — ఈ వాక్యం 1987లో యం.యస్. ఆచార్య రాసిన సంపాదకీయానికి ఆరంభం. దాదాపు నలభై సంవత్సరాల తర్వాత ఈ వాక్యాన్ని…
