రాజ్యాంగమే సర్వోన్నతం

– పార్లమెంట్ ఎప్పటికీ ‘సుప్రీమ్’ కాదు – రాజ్యాంగం కింద మూడు వ్యవస్థలు పనిచేస్తాయి – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ముంబై, ప్రజాతంత్ర, జూన్ 26: భారత్లో రాజ్యాంగమే సర్వోన్నతమని.. ప్రజాస్వామ్యంలోని మూడు విభాగాలు దాని కిందే పనిచేస్తాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్.గవాయ్ అన్నారు. అందరూ అనుకుంటున్నట్లు లేదా భావిస్తున్నట్లు…
