రాజ్యాంగమే అత్యున్నతమైనది

– రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఫోటో ప్రదర్శన ~ తిలకించిన భారత అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీలు గురువారం నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్ను తెలంగాణ హైకోర్టు- భారత అదనపు సొలిసిటర్ జనరల్…
