నియోజవర్గాలు పెంచాలన్న పిటిషన్ డిస్మిస్

– సంచలన నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు న్యూదిల్లీ, జులై 25: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజవర్గాల పెంపుపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సెక్షన్ 26 ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను…
