కమ్యూనిస్టులను లేకుండా చేసే కుట్ర

– కేంద్రం తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే కూనంనేని హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29: కమ్యూనిస్టులు లేకుండా చేయాలనే కుట్రతో కేంద్రంలోని పాలకులు యోచిస్తున్నారని, అందుకే మావోయిస్టులను సైతం డెడ్లైన్ పెట్టి మరీ చంపుతున్నారని సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. ప్రకృతి సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టడం దుర్మార్గంమైన చర్యని, కేంద్రంలోని మోదీ…
