సింగరేణిపై కాంగ్రెస్, బిజెపిల కుట్రలు

వేలం పాటలను ఎందుకు అడ్డుకోరు… మండిపడ్డ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా..ఉద్దేశ పూర్వకంగా కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన వ్నిడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు 16…
