బిజెపిని నాశనం చేసే కుట్రలు

– రాష్ట్ర కార్యవర్గంలో కిషన్ రెడ్డి అనుచరులు – పార్టీ పెద్దల ఆశీర్వాదం ఎప్పుడూ తనకే – ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేది లేదన్న రాజాసింగ్ హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 10: బీజేపీని సర్వనాశనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. అసలైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అన్యాయం…
