Tag #Congress wins #through atrocities #and irregularities #Talasani criticizes

దౌర్జన్యాలు, అక్రమాలతోనే కాంగ్రెస్ గెలుపు

– మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని, డబ్బులు, మద్యం ఏరులై పారించిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం విÖడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాల పునాదులపై పుట్టి…