జూబ్లీహిల్స్లో రౌడీయిజంతో గెలిచిన కాంగ్రెస్

– అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది – బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఆరోపణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 14: జూబ్లీహిల్స్లో రౌడీయిజంతో ఉప ఎన్నిక జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. అప్రజాస్వామ్యంగా జరిగిన ఎన్నిక ఇది అని అభివర్ణించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందిన నేపథ్యంలో సునీత…
