మరో 15 ఏళ్లు కాంగ్రెస్దే అధికారం

– జూబ్లీహిల్స్ ఫలితమే నిదర్శనం – స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి – మిర్యాలగూడలో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి మిర్యాలగూడ,ప్రజాతంత్ర,నవంబర్17: మరో 15 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ఇది రుజువైందని చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాల్వపల్లి వద్ద రింగురోడ్డు…
