యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

– కాంగ్రెస్ తీరు అత్యంత దుర్మార్గం – జీహెచ్ఎంసీ విభజన అశాస్త్రీయం – ఎన్నికల వేళ అధికారుల బదిలీలు కరెక్టు కాదు – మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, తీవ్ర ఒత్తిళ్లతో మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై తమ…
